మనిషి జీవితం నీటి బుడగ లాంటింది. ఎప్పుడు ఎటువైపు నుంచి మృత్యువు దూసుకొస్తుందో ఎవరూ ఊహించలేరు. అప్పటివరకు ఆనందంగా, సంతోషంగా ఉన్నవారు అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. నడుస్తూ.. నవ్వుతూ.. ఆడుతూ.. పాడుతూ...
సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట విషాదం నెలకొంది. రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి (38) మృతి చెందారు. నిన్న కార్డియాక్ అరెస్టు తో AIG హాస్పిటల్లో చేరిన ఆమె 12 గంటలు ట్రీట్మెంట్ తరువాత...