హైదరాబాద్ నుంచి గోవా వెళ్లే ట్రైన్ ప్రయాణికులకు అలర్ట్. అక్కడికి వెళ్లే ట్రైన్ టైమింగ్స్ త్వరలోనే మారనున్నాయి. ప్రయాణికుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు ట్రైన్ టైమింగ్స్ మార్చేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు చర్యలుచేపట్టారు....
నైరుతి రుతుపవనాల ఉపసంహరణ గుజరాత్, రాజస్థాన్ లలో ప్రారంభమైంది. అయితే సెప్టెంబర్ 24 మంగళవారం ముంబై, పలు ఇతర మహారాష్ట్ర జిల్లాలు, కోస్తా కర్ణాటక, గోవా తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ...