సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట విషాదం నెలకొంది. రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి (38) మృతి చెందారు. నిన్న కార్డియాక్ అరెస్టు తో AIG హాస్పిటల్లో చేరిన ఆమె 12 గంటలు ట్రీట్మెంట్ తరువాత...
సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన కూతురు గాయత్రి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. కార్డియాక్ అరెస్ట్ కావడంతో నిన్న గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. చికిత్స పొందుతూ గాయత్రి...