Telangana6 months ago
దుందుభి నదిలో చిక్కిన అరుదైన చేపలు.. ఆ మత్స్యకారుడి పంట పండినట్టే..!
నాగర్ కర్నూల్ జిల్లాలో ఒక మత్స్యకారుడి వలకు అరుదైన చేపలు చిక్కాయి. కృష్ణా ఉపనది అయిన దుందుభి నదిలో చేపల వేటకు వెళ్లిన జాలరి ఒకరు రెండు అరుదైన చేపలను పట్టుకున్నాడు. ఉప్పునుంతల మండలం కంసానిపల్లి...