Latest Updates6 months ago
ఒడిశాలో కదులుతున్న రైలుపై దుండగుల కాల్పులు..
కదులుతున్న రైలుపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటన ఒడిశాలోని భద్రక్ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి పూరీకి వస్తున్న నందన్కానన్ ఎక్స్ప్రెస్ రైలుపై భద్రక్, బవుసపూర్ రైల్వే జంక్షన్ దగ్గర దుండగులు...