ద్వారకా తిరుమల ఆలయానికి భక్తుడు భారీ విరాళం అందించారు. దీపక్ నెక్స్జన్ ఫీడ్స్ సంస్థ రూ.1,64,19,411 విరాళం అందించగా.. ఆ డబ్బుతో తయారు చేయించిన ఒక బంగారు తాపడాన్ని ద్వారకా తిరుమల శ్రీవారి గర్భాలయంలో అమర్చారు....
ఏలూరు (Eluru)లో కాల్ మనీ వేధింపులు పెచ్చుమీరాయి కరోనా సమయంలో తీసుకున్న అప్పునకు ఇప్పటికీ వడ్డీలు కట్టించుకుంటూనే ఉన్నారు రూ. 25 వేలు, 30 వేలు, 40 వేలు తీసుకున్న వారి నుంచి రూ.5 లక్షలకు...