నిర్మల్ జిల్లాలో అరుదైన వన్యప్రాణులు, మెుసళ్లు, ఏనుగులు తీసుకెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నీళ్లలో ఉండే ప్రమాదకర మెుసళ్లు రోడ్డుపై పడ్డాయి. ఈ ఘటన మొండిగుట్ట దగ్గర ఉన్న 44వ జాతీయ రహదారిపై...
ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ప్రభుత్వం సాయం అందించింది. కుంకీ ఏనుగుల అంశంపై ఆంధ్రప్రదేశ్-కర్ణాటక ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే సమక్షంలో.. ఇరు రాష్ట్రాలకు చెందిన అటవీశాఖ...