Latest Updates7 months ago
దీపావళి పండగకు ముందు ఉద్యోగులకు మోదీ సర్కార్ శుభవార్త..
Diwali: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు.. ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించింది. ఉద్యోగులకు 3 శాతం డీఏ(కరవు భత్యం) పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేంద్రమంత్రి సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల...