Telangana6 months ago
పంజాగుట్ట శ్మశానంలో చెత్తపనులు.. ఏమాత్రం భయం లేకుండా..
పట్టపగలు.. అది కూడా శ్మశానంలో.. చుట్టూ సమాధులు.. అయినా వాళ్ళు ఎం పట్టిచుకోలేదు. వాళ్లున్నది శ్మశానమే అయినా.. స్వర్గంలో తేలియాడుతున్న అనుభూతి పొందుతున్నారు. వాళ్లు కూర్చుంది ఓ సమాధిపైనే అయినా.. పూలపాన్పు మీద ఉన్నట్టే ఫీలవుతున్నారు....