Andhra Pradesh8 months ago
అన్నమయ్య జిల్లాలో సీఐ తల్లిని కిడ్నాప్ చేసి చంపేసిన దుండగుడు
అన్నమయ్య జిల్లా ధర్మవరం వన్టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ తల్లి అదృశ్యం విషాదాకరమైంది. ఆమె కిడ్నాప్ చేసిన వ్యక్తి చేతిలో హత్యకు గురైంది. పది రోజుల క్రితం ఆమె కనిపించకుండా పోగా.. తాజాగా ఆమె మృతి...