Andhra Pradesh8 months ago
పళ్లు తోముతుండగా బాలుడి దవడలో గుచ్చుకుపోయిన బ్రష్.. అసలు ఏమైందంటే?
శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ బాలుడి దవడలో బ్రష్ గుచ్చుకుంది. కదిరి మున్సిపాలిటీ పరిధిలోని సైదాపురంలో 11 ఏళ్ల ప్రవీణ్ కుమార్ అనే బాలుడు ఉదయాన్నే లేచి పళ్ళు తోముతున్నాడు.. ఆ సమయంలో బాలుడు కిందపడటంతో...