తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈనెల 6న ప్రారంభమైన ఈ సర్వేలో, ఇప్పటి వరకు 75,75,647 నివాసాలు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇంటింటి సర్వే 65.02 శాతం...
వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి ఘటనలో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్లో ఉదయం వాకింగ్ చేస్తుండగా ఆయన్ను...