బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత జట్టు 376 పరుగులకు ఆలౌటైంది. మ్యాచ్ రెండో రోజైన శుక్రవారం 339/6 స్కోరుతో ఆట ప్రారంభించిన టీమిండియా 37 పరుగులకే చివరి 4 వికెట్లు కోల్పోయింది....
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి చెన్నై టెస్టు తొలి రోజు ఆట ముగిసే సరికి భారత్ 6 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది. ఒకానొక సమయంలో జట్టు 144 పరుగులకే 6...