ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గంజాయి వాడకాన్ని పూర్తిగా నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వ్యసనాల నివారణకు కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో...
అనర్హులు, నకిలీ రేషన్ కార్డులు గుర్తించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పరిశీలన కొనసాగుతోంది. ఆదివారం లోక్సభలోను, ప్రశ్నకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం మొత్తం 50,681 రేషన్ కార్డులు రద్దు చేశారు....