ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 2,94,427.25 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. బడ్జెట్ ద్వారా సీఎం...
నవంబర్ 1వ తేదీన అంటే ఈరోజు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు జరపలేదని నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిపై.. వైసీపీ నాయకురాలు రోజా తీవ్రంగా మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం.. రాష్ట్ర...