Latest Updates6 days ago
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు కీలక ప్రకటన
దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నాలుగు రాష్ట్రాల్లో ‘రేర్ ఎర్త్ కారిడార్’ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు, ఇందులో ఏపీ చోటు దక్కించుకోవడం విశేషం. శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు విస్తరించి ఉన్న కోస్టల్ కారిడార్లో లభ్యమయ్యే అరుదైన...