Andhra Pradesh8 months ago
ఏపీలో మందుబాబులకు పెద్ద షాక్ తగిలింది.. షాపుల్లో బ్రాండ్ల కొరత..
ఆంధ్రప్రదేశ్లో కొత్త మద్యం పాలసీ అమలవుతోంది. గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా 3,396 షాపులకు లాటరీ నిర్వహించి షాపులను వాళ్లకి అప్పగించారు. ఆ తర్వాత అమ్మకాలు మొదలయ్యాయి.. రూ.99కే క్వార్టర్ మద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ఈ...