ఆంధ్రప్రదేశ్లో కొత్త ఎయిర్పోర్టులు దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఏపీలో ఏడు ఎయిర్పోర్టులు అందుబాటులో ఉన్నాయి.. మరికొన్ని ఎయిర్పోర్టుల్ని కూడా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ క్రమంలో ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి...
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో చెప్పిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ పోతుంది. ఉచిత గ్యాస్ సిలిండర్ల అందించే దీపం పథకానికి మొన్న శ్రీకారం చుట్టగా.. ఇక మిగిలిన పథకాలపైనా కూడా కసరత్తు చేస్తోంది....