Andhra Pradesh8 months ago
మందుబాబులకు గుడ్ న్యూస్.. రూ.99కే నాణ్యమైన మద్యం.
సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. సుమారుగా నాలుగు గంటలపాటు జరిగిన ఈ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నూతన మద్యం విధానానికి ఏపీ కేబినెట్ ఆమోదం...