Telangana6 months ago
సికింద్రాబాద్లో విషాదం.. గొంతులో చపాతీ రోల్ ఇరుక్కుని విద్యార్థి మృతి..
సికింద్రాబాద్లో విషాదం చోటుచేసుకుంది. ఒక విద్యార్థి చపాతీ రోల్ తింటూ గొంతులో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయాడు. విరాన్ జైన్ అనే విద్యార్థి టివోలి థియేటర్ సమీపంలో ఓ ప్రైవేట్ స్కూలులో ఆరో తరగతి చదువుతున్నాడు. సోమవారం...