ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛనుదారులకు మంచి వార్త ఇచ్చింది. ఫిబ్రవరి నెల పింఛను సకాలంలో ఇవ్వాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 1న కాకుండా జనవరి 31న పింఛనుదారులకు పింఛను ఇస్తారు. దీనికి కావలసిన డబ్బును జనవరి 30న గ్రామ,...
వైఎస్సార్ కడప జిల్లాలో సచివాలయ ఉద్యోగి జి. విజయకుమారి మరణంపై సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న తప్పుడు వార్తలపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ బృందం స్పందించింది. అధికారుల దుర్వినియోగం లేదా పని ఒత్తిడి కారణంగా ఆమె మరణించిందంటూ...