ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో నిర్వహించిన పర్యావరణ, కాలుష్య నియంత్రణ సమావేశంలో భావోద్వేగానికి లోనయ్యారు. విశాఖలోని ఓ ప్రైవేట్ హోటల్లో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో, పరిశ్రమల వల్ల...
విశాఖపట్నం జీవీఎంసీ పరిధిలోని మధురవాడ జోన్లో ఉన్న 5, 6 వార్డుల ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభించనుంది. సాయిరాం కాలనీ కొండపై రూ.3.5 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న కొత్త...