చేవెళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం దేశాన్ని కుదిపేసింది. ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొనడంతో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ఆర్టీసీ ప్రయాణీకులకు ఇన్సూరెన్స్ ఎందుకు లేదనే ప్రశ్నలు మళ్లీ తలెత్తుతున్నాయి....
దీపావళి అనంతరం కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో జరిగిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం దేశాన్నే కదిలించింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరిన ఈ బస్సు మంటల్లో చిక్కుకొని 19 మందికి పైగా ప్రయాణికులు...