అమెరికా-ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల కారణంగా గత రెండు రోజులుగా ఆకాశాన్నంటిన పసిడి ధరలు, మార్చి 2వ తేదీ మధ్యాహ్నం నాటికి ఒక్కసారిగా దిగివచ్చాయి. ఉదయం భారీగా పెరిగిన ధరలు, మధ్యాహ్నం 2:30 గంటల సమయానికి తులంపై రూ....
ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైనిక చర్యను ధ్రువీకరించడంతో పసిడి మార్కెట్లో మునుపెన్నడూ లేని విధంగా ధరలు ఎగబాకాయి. కేవలం 24 గంటల వ్యవధిలోనే బంగారం ధర సామాన్యుడికి అందనంత ఎత్తుకు...