ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) శుభవార్త చెప్పింది. బెంగళూరు నుంచి పశ్చిమ బెంగాల్లోని బాలూర్ఘాట్ వరకు రెండు కొత్త వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించింది. జనవరి 21 నుంచి ఈ రైలు సర్వీసులు...
నాలుగేళ్లుగా మూసివేయబడిన చీపురుపల్లి రైల్వే వంతెన ఇప్పుడు వాహనాలకు తెరిచివేయబడింది. పాలకొండ డిపో నుండి విశాఖపట్నం, విజయనగరం మార్గంలో బస్సుల రాకపోకలను పునరుద్ధరించడం ద్వారా ఈ వంతెన ప్రయాణికుల సమస్యలను పరిష్కరిస్తుంది. ఈ వంతెన ద్వారా...