తెలంగాణ రాష్ట్ర సర్వీస్ అధికారులు చాలా సంవత్సరాలుగా పదోన్నతుల కోసం వేచిచూస్తున్నారు. ఇప్పుడు వారి వేచిచూపు అంతమైంది. 16 మంది గ్రూప్-2 అధికారులకు కేంద్ర ప్రభుత్వం ఐఏఎస్ హోదా ఇచ్చింది. 2022, 2023, 2024 సంవత్సరాలకు...
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఇది నిజంగా ఊరటనిచ్చే శుభవార్త. రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి భద్రతకు భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఉద్యోగులకు ఏకంగా రూ.1 కోటి ప్రమాద బీమా కల్పించే...