స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు తెలంగాణ రాష్ట్రానికి చారిత్రక మైలురాయిగా నిలిచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని అధికార బృందం నిర్వహించిన వరుస భేటీలు రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించాయి. తెలంగాణ...
దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF–2026) సదస్సులో తెలంగాణ రాష్ట్రం మరో కీలక మైలురాయిని అధిగమించింది. ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టులో భాగస్వామ్యం కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ప్రభుత్వం...