ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవయవదానాన్ని ప్రోత్సహించడానికి ప్రణాళిక వేస్తోంది. మరణించిన తర్వాత అవయవాలను దానం చేసిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరారు. అవయవదానం చేయడం వల్ల ఎక్కువమంది ప్రయోజనం పొందుతారని...
ఆంధ్రప్రదేశ్లో స్క్రబ్ టైఫస్ ప్రజలను భయపెడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ వ్యాధితో ఇప్పటివరకు 20 మంది మృతి చెందగా, ఇది కలకలం రేపుతోంది. ఇటీవల బాపట్ల మరియు కాకినాడ జిల్లాల్లో ఒక్కొక్కరు జ్వర లక్షణాలతో ప్రాణాలు కోల్పోయారని...