తెలంగాణలో ఉన్నత విద్యా రంగంలో పెద్ద ఎత్తున మార్పులు జరుగుతున్నాయి. డిగ్రీ, పీజీ విద్యార్థులు చదువుతున్నప్పుడే ఉపాధి పొందేలా తెలంగాణ ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రయత్నం ద్వారా విద్యార్థులు పరిశ్రమలకు అవసరమైన...
తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మంచి భవిష్యత్తు కల్పించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు ఉదయం అల్పాహారం మరియు మధ్యాహ్న భోజనం అందించాలని ప్రభుత్వం...