తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చిన భక్తుల దాహం తీర్చేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక వినూత్న సేవను ప్రవేశపెట్టింది. భక్తులు అడిగిన వెంటనే స్వామివారి సేవకులు నీటి క్యాన్ను తీసుకుని...
2026 జనవరి లో, తిరుమల శ్రీవారి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతుంది. ఈ నెల మొత్తం పర్వదినాలు, ఉత్సవాలు జరుగుతాయి. ఇది శ్రీవారి సన్నిధి ఆధ్యాత్మిక వైభవాన్ని పెంచుతుంది. ప్రస్తుతం తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు జరుగుతున్నాయి....