దక్షిణాదిలో మళ్లీ హిందీ భాష వివాదం చెలరేగింది. కేంద్ర ప్రభుత్వం బలవంతంగా హిందీని రుద్దుతోందంటూ దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న తరుణంలో, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. బెంగళూరులో జరిగిన...
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి గుడ్ న్యూస్ అందింది. కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం ఏర్పాటు చేస్తూ అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాన్ని మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన...