ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్రమంత్రి సురేష్ గోపి ఈ విషయాన్ని లిఖితపూర్వక సమాధానంగా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న అధిక...
విజయవాడ–చెన్నై మధ్య నడిచే వందేభారత్ ఎక్స్ప్రెస్కు నరసాపురం వరకూ పొడిగింపు లభించింది. డిసెంబర్ 15 నుంచి ఈ కొత్త రూట్పై రైలు ప్రయాణం మొదలుకావటంతో నరసాపురం, కోనసీమ, పశ్చిమ గోదావరి ప్రాంత ప్రజల్లో భారీ ఆనందం...