అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆర్సెలార్ మిట్టల్–నిప్పన్ స్టీల్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన జరుగుతోంది. రూ.1.40 లక్షల కోట్ల పెట్టుబడులతో రెండు దశల్లో ఈ భారీ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఈ మెగా పరిశ్రమ వల్ల రాష్ట్ర...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరొక పెద్ద పెట్టుబడి వస్తోంది. ప్రపంచంలోని ప్రసిద్ధ రియల్ ఎస్టేట్ డెవలపర్ సంస్థ ఆర్ఎంజెడ్ గ్రూప్, ఆంధ్రప్రదేశ్లో లక్ష కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను చేపట్టబోతోంది. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక...