భారత్-పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు తీవ్రంగా కొనసాగుతున్న వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయని, ఈ నిర్ణయం శాంతిని నెలకొల్పుతుందని ఆయన ట్రూత్...
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ వారం రోజులు వాయిదా పడిన సంగతి తెలిసిందే. మిగతా మ్యాచులను బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలో నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాలు, ఉత్తర భారతంలో...
భారత్-పాకిస్థాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు ఉద్ధృతమైన తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) ఎంపీ రాఘవ్ చద్దా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. భారతీయులు ఎన్నటికీ యుద్ధాన్ని ప్రారంభించరని, అయితే శత్రువు దాడి చేసినప్పుడు...
భారత ప్రభుత్వం టెర్రరిజంపై సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏ ఉగ్రదాడి జరిగినా దానిని భారత్పై యుద్ధంగా పరిగణించి, తీవ్రంగా ప్రతిస్పందిస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు రక్షణ, విదేశాంగ...
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం అందుతోంది. ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ‘ఇండియన్ ఎక్స్ప్రెస్’ ప్రచురించిన ఒక...
అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) పాకిస్థాన్కు 11 బిలియన్ డాలర్ల రుణం ఇవ్వడానికి ఆమోదం తెలపడంతో భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ నిర్ణయంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఐఎంఎఫ్ ఈ రుణాన్ని ఆమోదించడాన్ని భారతీయులు...
హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ రావడం ఒక్కసారిగా కలకలం రేపింది. “ఏ క్షణమైనా ఎయిర్పోర్టును బాంబుతో పేల్చేస్తాం, ఈ విషయం మీ ప్రభుత్వానికి తెలియజేయండి” అంటూ పాకిస్థాన్...
ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ భారత్పై భారీ దాడికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి దాదాపు 500 డ్రోన్లతో సియాచిన్ (లద్దాక్) నుంచి కచ్ (గుజరాత్) వరకు 24 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని వీటిని ప్రయోగించినట్లు...
పాకిస్థాన్తో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదికి మరిన్ని అధికారాలను అప్పగించింది. అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దించాలని సూచించింది. సైనిక సామర్థ్యం మరింత...
శ్రీ సత్యసాయి జిల్లా, మే 9, 2025: ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా, గోరంట్ల మండలం, కళ్లి తండాకు చెందిన భారత సైనికుడు మురళి నాయక్ (M. మురళి నాయక్) జమ్మూ కాశ్మీర్లో పాకిస్థాన్ సైన్యం...