International
OP సిందూర్ టైమ్లో POKలో మొయిన్ పేరెంట్స్
ఇంగ్లండ్ క్రికెటర్ మొయిన్ అలీ తన తల్లిదండ్రులు ఓపీ సిందూర్ సమయంలో పీవోకేలో ఉన్న విషయాన్ని వెల్లడించారు. ఆ సమయంలో పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా మారాయని, వారు ఉన్న ప్రాంతానికి సమీపంలోనే దాడులు జరిగాయని ఆయన తెలిపారు. ఈ పరిస్థితుల్లో తాను తీవ్ర భయాందోళనకు గురైనట్లు మొయిన్ వివరించారు.
ఓపీ సిందూర్ కార్యకలాపాల్లో భారత సైన్యం పాకిస్థాన్తో పాటు పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలపై లక్ష్యంగా దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, మొయిన్ అలీ తల్లిదండ్రులు వెంటనే అందుబాటులో ఉన్న విమానంలో ఆ ప్రాంతాన్ని వీడి సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన మొయిన్కు మరచిపోలేని అనుభవంగా నిలిచింది.
-
Devotional10 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional9 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment9 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics8 months ago
విజయ్పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు