తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్ కోర్సుల అడ్మిషన్ ప్రక్రియలో తొలి విడత కౌన్సెలింగ్ విజయవంతంగా పూర్తైంది. రాష్ట్రంలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో మొత్తం అందుబాటులో ఉన్న సీట్లలో 93.3 శాతం సీట్లు భర్తీ అయినట్లు...
ముగ్గురి డీఎన్ఏలతో పిండం సృష్టించే పద్ధతిని బ్రిటన్ దశాబ్దం క్రితమే చట్టబద్ధం చేసింది. ఈ ‘మైటోకాండ్రియల్ డొనేషన్’ టెక్నాలజీ ద్వారా న్యూకాసల్కి చెందిన శాస్త్రవేత్తలు ఇప్పటికే 8 మంది పిల్లలకు జీవం నూరిపోశారు. ఇందులో పిల్లలకు...