Connect with us

Business

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు – వెండి ధర Slightగా తగ్గింపు

Gold Rates | స్వల్పంగా తగ్గిన బంగారం.. వెండి ధరలు..-Namasthe Telangana

ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారానికి ₹270 పెరిగి ధర ₹1,00,750కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర ₹250 పెరిగి ₹92,350గా నమోదైంది.

ఇంకా వెండిపై మాత్రం కొద్దిగా తగ్గుదల కనిపించింది. కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.1,19,900గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే రీతిలో ధరలు ఉన్నాయి.

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending