Latest Updates
విద్యుత్ ఉద్యోగులకు డీఏ పెంపు – ప్రభుత్వానుంచి శుభవార్త
తెలంగాణ విద్యుత్ శాఖ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మంచి వార్త అందించింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 2 శాతం డీఏ (డియరెన్స్ అలవెన్స్) పెంపును ప్రకటించారు. ఈ నిర్ణయంతో మొత్తం 71,417 మంది ఉద్యోగులు, పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు.
పెరిగిన డీఏ ఈ ఏడాది జనవరి నుంచి వర్తించనున్నట్లు తెలిపారు. ఉద్యోగులు ఈ పెంపుతో మరింత ఉత్సాహంగా ప్రజల కోసం పనిచేయాలనే ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు.
Continue Reading
-
Devotional11 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional10 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment10 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics9 months ago
విజయ్పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు