Connect with us

Latest Updates

రాహుల్ ఆరోపణల నేపథ్యంలో EC కీలక నిర్ణయం

Rahul Gandhi: పహల్గాం ఘటన.. పార్లమెంటులో ప్రత్యేక సమావేశాలు కోరుతూ  ప్రధానికి రాహుల్‌ లేఖ | rahul -writes-to-prime-minister-seeking-special-sessions-in-parliament

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (EC) ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రతో పాటు గుజరాత్ ఎన్నికల్లో పోలైన ఓటరు జాబితాలను విడుదల చేయాలని EC నిర్ణయించింది.
ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ రాహుల్ గాంధీ, ఓటరు జాబితాను డిజిటల్ రూపంలో విడుదల చేయాలని కోరారు. అంతేకాదు, ఆ జాబితా విడుదల చేసే తేదీని కూడా స్పష్టంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలు, నిర్ణయాలు ఎన్నికల పారదర్శకతపై సమాజంలో మరింత చర్చకు దారితీసే అవకాశం ఉంది.

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending