Fashion
మిస్ ఇంగ్లండ్పై అనుచిత ప్రవర్తన: ఇద్దరు కాంగ్రెస్ యువ నేతలపై ఆరోపణలు
మిస్ వరల్డ్ 2025 పోటీల సందర్భంగా హైదరాబాద్లోని చౌమహల్లా ప్యాలెస్లో జరిగిన ఓ విందు కార్యక్రమంలో మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీ పట్ల ఇద్దరు కాంగ్రెస్ యువ నేతలు అనుచితంగా ప్రవర్తించినట్లు సమాచారం. మిల్లా కూర్చున్న టేబుల్ వద్దే ఈ యువ నేతలు కూర్చుని ఉన్నట్లు తెలుస్తోంది. వీరు ఆమెతో అనుచితంగా వ్యవహరించిన దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజ్లో రికార్డైనట్లు వార్తలు వెలుగు చూశాయి.
ఈ యువ నేతల్లో ఒకరు ప్రజా ప్రతినిధిగా, మరొకరు కార్పొరేషన్ నేతగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి, మరియు ఈ ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.
-
Devotional10 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional9 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment10 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics8 months ago
విజయ్పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు