Andhra Pradesh
మహిళలపై సజ్జల రామకృష్ణారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్లో అమరావతిపై టీవీ ఛానల్లలో జర్నలిస్టు చేసిన వ్యాఖ్యల చుట్టూ వివాదం చెలరేగుతున్న వేళ, వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి మరింత తీవ్ర వ్యాఖ్యలతో రగడ సృష్టించారు. అమరావతిలో నిరసనలు చేసిన మహిళలను ‘సంకర తెగ’ అంటూ విమర్శించిన ఆయన, వారిని పిశాచాలు, రాక్షసులతో పోలుస్తూ పరుష పదజాలాన్ని ఉపయోగించారు. ఈ వ్యాఖ్యలపై మహిళల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
Continue Reading
-
Devotional10 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional9 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment9 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics8 months ago
విజయ్పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు