Connect with us

International

బుల్లెట్ రైలు రాకుండా చైనా కుట్రా? – నెటిజన్ల ఆగ్రహం

Bullet Train | గంటకు 450 కిలోమీటర్ల వేగం.. హైస్పీడ్‌ బుల్లెట్‌ రైలును  ఆవిష్కరించిన చైనా-Namasthe Telangana

చైనాలో బుల్లెట్ రైలు ప్రయాణాన్ని ప్రశంసించిన భారతీయుడిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ‘‘మన దేశంలో బుల్లెట్ రైలు రాకుండా చైనా ఏ విధంగా అడ్డుపడుతోందో తెలుసుకోరా?’’ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. చైనా బుల్లెట్ రైలు వేగం, సదుపాయాలపై అభిమానంతో చేసిన ట్వీట్ ఇప్పుడు వివాదంగా మారింది.

ఇదే సందర్భంలో, ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు జర్మన్ కంపెనీ తయారు చేసిన మూడు టన్నెల్ బోరింగ్ యంత్రాలను చైనా ఓడరేవులోనే నిలిపివేసినట్టు సమాచారం. వీటికి చైనా ప్రభుత్వం ఇప్పటికీ క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో, టన్నెల్ నిర్మాణం ఆలస్యం అవుతోంది. ఈ యంత్రాలు మెట్రో మరియు బుల్లెట్ రైలు టన్నెల్ నిర్మాణంలో కీలకమైనవని అధికారులు చెబుతున్నారు. దీనిని దేశ వ్యతిరేక చర్యగా చూస్తూ, నెటిజన్లు చైనా వ్యవహారంపై కఠిన వైఖరి కోరుతున్నారు.

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending