Latest Updates
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరూ తప్పించుకోలేరు: ఈటల రాజేందర్
తెలంగాణలో phone tapping కేసుపై రాజకీయ వాదనలు చెలరేగుతున్న నేపథ్యంలో, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ, “ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా గంభీరమైన అంశం. ఇది రాజ్యాంగానికి, వ్యక్తిగత హక్కులకు, ప్రజాస్వామ్య స్వేచ్ఛకు విరుద్ధం. చేతిలో అధికారం ఉందని ఉద్ధటంగా ప్రవర్తించే హక్కు ఎవరికీ లేదు,” అని ఆయన విమర్శించారు.
ఈటల మాట్లాడుతూ, ఈ కేసులో ఎంతటి వారైనా తప్పించుకోవడం సాధ్యపడదని స్పష్టం చేశారు. “దోషులు ఎవరో స్పష్టంగా తేలాలి. వారు శిక్షించబడాలి. అప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది,” అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసులో నిందితులపై విచారణ కొనసాగుతోంది.
-
Devotional10 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional10 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment10 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics8 months ago
విజయ్పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు