Latest Updates
‘ది ఎమర్జెన్సీ డైరీస్’ పుస్తకాన్ని లాంచ్ చేయనున్న అమిత్ షా
ఎమర్జెన్సీ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ RSS కార్యకర్తగా ఎదుర్కొన్న అనుభవాలను ఆధారంగా తీసుకొని రూపొందించిన ‘ది ఎమర్జెన్సీ డైరీస్’ పుస్తకం ఈ రోజు లాంచ్ కానుంది. ఈ పుస్తకాన్ని బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ రూపొందించగా, దీన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విడుదల చేయనున్నారు.
ఈ విషయాన్ని మోదీ తన X (ట్విట్టర్) ఖాతా ద్వారా వెల్లడించారు. “ఎమర్జెన్సీ సమయంలో యువ ప్రచారకర్తగా ఉండడం నాకు ఓ గొప్ప అనుభవం. ఆ పోరాటం నాకు ఎంతో నేర్పింది. ఇప్పుడు ఆ అనుభవాలను కొత్త తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. అందరూ ఎమర్జెన్సీపై తమ అనుభవాలు సోషల్ మీడియాలో పంచుకోవాలి. యువతకు చరిత్రపై అవగాహన కల్పించాలి,” అంటూ మోదీ పిలుపునిచ్చారు.
-
Devotional10 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional10 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment10 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics8 months ago
విజయ్పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు