Connect with us

Latest Updates

తెలంగాణలో కొత్త క్రీడా పాలసీకి రంగం సిద్ధం: జయేశ్ రంజన్

త్వరలో ఎంఎస్‌ఎంఈ పాలసీ జయేశ్‌ రంజన్‌-Namasthe Telangana

రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ఉత్సాహాన్నిచ్చే విధంగా తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే కొత్త క్రీడా పాలసీని అమలులోకి తీసుకురానుందని ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ప్రకటించారు. ఈ పాలసీకి ఇవాళ జరిగే కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించే అవకాశముందని ఆయన తెలిపారు.

హైదరాబాద్‌లోని లాల్ బహదూర్ స్టేడియంలో జరిగిన ఒలింపిక్ డే వేడుకల్లో జయేశ్ రంజన్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీహరి, రాష్ట్ర క్రీడాధికార సంస్థ ఛైర్మన్ శివసేనారెడ్డి, పారా ఒలింపిక్ పతక విజేత దీప్తి జివాంజీ, విద్యార్థులు పాల్గొన్నారు. జయేశ్ రంజన్ వారితో కలిసి ఒలింపిక్ రన్లో పాతిలు కలిపారు

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending