Andhra Pradesh
ఢిల్లీ పర్యటనలో నారా లోకేశ్ బిజీ షెడ్యూల్ – కాసేపట్లో అమిత్ షాతో భేటీ
ఏపీ మంత్రి నారా లోకేశ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో మంత్రులైన రామ్మోహన్ నాయుడు, సానా సతీష్, లావు శ్రీకృష్ణ దేవరాయలు, బైరెడ్డి శబరి తదితరులు లోకేశ్కు తోడుగా ఉన్నారు. భేటీలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.
ఈ భేటీ ముగిసిన తరువాత, కాసేపట్లో ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ను, సాయంత్రం 4:30 గంటలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను లోకేశ్ కలవనున్నారు. ఈ సమావేశాల్లో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
-
Devotional11 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional10 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment10 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics9 months ago
విజయ్పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు