Connect with us

Business

ట్రంప్ సీజ్ఫైర్ ప్రకటనతో జోష్‌లో స్టాక్ మార్కెట్లు: సెన్సెక్స్, నిఫ్టీ పరుగులు

Stock market today - Sensex, Nifty: Stock market digests Trump tariff move,  Wall Street fears; things to watch - BusinessToday

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య సీజ్ఫైర్ ఒప్పందం కుదిరిందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో, భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో దూసుకుపోతున్నాయి. ఈ ప్రకటన మార్కెట్లలో సానుకూలతను పెంచింది.

సెన్సెక్స్ ప్రారంభంలోనే 600 పాయింట్ల లాభంతో ఊపందుకోగా, ప్రస్తుతం అది 800 పాయింట్లకుపైగా పెరిగింది. అదే విధంగా నిఫ్టీ కూడా 250కి పైగా పాయింట్ల లాభాల్లో ట్రేడవుతోంది. ముఖ్యంగా అదానీ పోర్ట్స్, M&M, అల్ట్రాటెక్ సిమెంట్, L&T, యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, SBI, టాటా మోటార్స్ వంటి స్టాక్స్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. రాజకీయ ఉత్కంఠ తగ్గడంవల్ల పెట్టుబడిదారుల విశ్వాసం తిరిగి పెరిగినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending