Connect with us

Business

ట్రంప్ దెబ్బకు కుప్పకూలుతున్న స్టాక్ మార్కెట్లు

అమెరికా మాధ్యం భయాలు నాలుగు రోజులుగా పడిపోయిన ఐటి స్టాక్స్ ఫుల్ లిస్ట్ ఇదే అమెరికాలో ఆర్థిక మాంద్యం రానుందన్న వార్తలతో భారత ఐటి కంపెనీల స్టాక్స్ భారీగా పడిపోతున్నాయి డ్రమ్ నిర్ణయాల కారణంగా చాలా రంగాలు ఇబ్బందులు పడుతున్నాయి ఐటి స్టాక్స్ లోఇన్ఫోసిస్ విప్రోహ్సి టెక్ వంటి దిగ్గజ సంస్థలు ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాం దేశ స్టాక్ మార్కెట్ సూచీలు వరసగా నాలుగు రోజులుగా నష్టాల్లోనే ముగిసాయి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు ప్రతికార సుంకాల పెంపుతో అమెరికా వృద్ధి మందగవనంలోకి చేరుతుందనే ఆందోళనలు

పెరుగుతున్నాయి అమెరికా మా్యం గుప్పిట్లోకి వెళ్తుందన్న వార్తలతో భారత ఐటి కంపెనీల స్టాక్స్ కుప్పకూలుతున్నాయి వరుస సెషన్లలో భారీగా పడిపోతున్నాయి అయితే మరి మన ఐటి స్టాక్స్ కి అమెరికా మాధ్యానికి సంబంధం ఏంటి ప్రధాన ఐటీ కంపెనీల స్టాక్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం భారతదేశ ఐటి కంపెనీల రెవెన్యూలో అమెరికా వాటయే 60 %ాతనికి పైగా ఉంటుంది అక్కడ మాన్యం వస్తే ప్రాజెక్టులు తగ్గిపోయి ఆదాయాలు భారీగా పడిపోతాయి దీంతో విదేశీ కంపెనీలపై ప్రతికూల ప్రభావం పడుతుంది ఈ భయంతోనే ఇన్వెస్టర్లు ఐటి కంపెనీల స్టాక్స్ విక్రయిస్తున్నారు

బుధవారం నాటి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ రోజున ఐటి షేర్లలో అమ్మకాలు వెల్లుల్వెత్తాయి ఆసియా మార్కెట్లలో టోక్యోసిఎల్ షామై హాంగ్కాంగ్ సూచీలు మిశ్రమంగా ముగిసాయి అమెరికా మార్కెట్లలో డోజోన్స్ 5% నాస్డాక్ 1.50%ఎస్ఆన్పే 500 సూచి 0.57% మెర సానుకూలంగా కనిపించాయి.సెన్సెక్స్ 30 ఇండెక్స్ లో 19 కంపెనీల షేర్లు నష్టపోయాయి అందులో ప్రధానంగా భారత ఐట దిగ్గజాలైనఇన్ఫోసిస్ స్టాక్ 4.28% మెరపడిపోయింది ఆ తర్వాతవిప్రో షేర్లు 3.44% మెర నష్టపోయాయి Mahindra 2.76% 76%టసిs 1.99% h్clటెక్ 1.91% ధర నష్టపోయాయి మరోవైపుస్పేస్ఎక్స్ తో ఒప్పందం

కుదుర్చుకున్నట్లు ప్రకటించిన క్రమంలోరియన్స్ ఇండస్ట్రీస్ భారత airటల్ షేర్లు బుధవారం విక్రమంగా ముగిసాయి భారతీయ airటల్ షేర్ బిఎస్సి లో 1.12% తగ్గగా 1641.60 వద్ద ముగిసింది.ఆర్ఏ షేర్లు 0.74% 74% పెరిగి 1256 వద్ద స్థిరపడింది.ఎయిటల్ పేమెంట్స్ బ్యాంకుల్లో భారతీయ airటల్ కు ఉన్న 69.94% 94% వాటాను పూర్తి స్థాయి అనుబంధ సంస్థ అయినటల్ లిమిటెడ్ కు బదిలి చేయనున్నట్లు కంపెనీ వెలడించింది ఉచితాలపై ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు దేశంలో ఉచిత పథకాలు ఇవ్వడంపై చర్చ కొనసాగుతోంది ఈ క్రమంలోనే ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు

నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు ఉచితాలు ఇవ్వడాన్ని తప్పుపట్టారు మొన్న 70 గంటలు పని చేయాలన్న ఆయన వ్యాఖ్యలు చర్చనీయా అంశంగా మారగా ఇప్పుడు ఉచితపై మాట్లాడారు ఆ వివరాలు తెలుసుకుందాం దేశంలోని పేద ప్రజలకు ఆర్థికంగా అండగా ఉండేందుకంటూ పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత పథకాలు అందిస్తున్నాయి ఈ పథకాల సంఖ్య నానాటికి పెరుగుతుండడంతో పలు వర్గాల నుంచి ఆందోళన ఎలకొంటుంది ఉచితాలతో ఎలాంటి ప్రయోజనాలు లేకపోవడంతో పాటు ఖజానా ఖాళీ అయి దివాల తీసే ప్రమాదం ఉంటుందని ప్రజల పని చేయకుండా సోమరిగా మారిపోతారని పలువురు నిపుణలు హెచ్చరిస్తున్నారు ఈ క్రమంలోనే

Advertisement

ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకులు ఎన్ఆర్ నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు పేదరికాన్ని నిర్మూలించేందుకు ఉచితాలు ఇవ్వడం కాదని ఉద్యోగాల కల్పనే అందుకు సహాయపడుతుందని పేర్కొన్నారు ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ మెరకు ఉచితాలపై మాట్లాడారు ఉచితాలు ఇవ్వడం సరికాదని పేర్కొన్నారు ఉపాధి కల్పన జరిగినప్పుడే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందన్నారు ఈ సందర్భంగా మరిన్ని వ్యాపారాలను సృష్టించడంపై దృష్టి సారించాలని పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు వినుత పరిశ్రమలను స్థాపించగలిగితే ఉదయపు ఎండకు ఏ విధంగానైతే మంచి బిందువులు మాయమైపోతాయో అదేవిధంగా

పేదరికము కనుమరుగ అవుతుంది అన్నారు వ్యాపారవేత్తలు ప్రతి ఒక్కరు లక్షలాది ఉద్యోగాలను సృష్టిస్తారనంలో ఏ సందేహం లేదు ఉద్యోగాల కల్పన ద్వారానే పేదరికాన్ని నిర్మూలించవచ్చు ఉచితాలు ఇవ్వడం ద్వారా నిర్మూలించలేం ఈ విషయంలో ఏ దేశం ఇప్పటివరకు విజయం సాధించిన దాకాలాలు లేవు అని ఎన్ఆర్ నారాయణమూర్తి పేర్కొన్నారు ఉచితాలతో ఎలాంటి ప్రయోజనం ఉండదని నొక్కి చెప్పారు మన దేశంలో సోషలిజం చాలా కాలంగా ఉనికిలో ఉన్నట్లు చెప్పారు ఈ కారణంగానే పెట్టుబడిదారి విధానంపై సందేహం ఉంటుందన్నారు భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడడం ప్రస్తుతం

ఒక ఫ్యాషన్ గా మారిందన్నారు ఎన్ఆర్ నారాయణమూర్తి అయితే ప్రస్తుతం ఉన్న చాలా ఐటి టెక్నాలజీలు పాత టెక్నాలజీలు పాత ప్రోగ్రాం లో ఉన్నారు ఆదాయ అభివృద్ధికి ఏఐ ని ఏ విధంగా ఉపయోగించవచ్చో ఆలోచించాలని సూచించారు అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ చేరాలంటే ఉద్యోగులు వారానికి 70 గంటలు పని చేయాలంటూ కొద్ది రోజుల క్రితం ఎన్ఆర్ నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు దారి తీశయి ఆ తర్వాత ఎల్ అంటి చైర్మన్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు వారి వ్యాఖ్యలను పలువూరు పారిశ్రమిక వ్యత్తలు టేకిలి వ్యతిరేకించారు

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending