International
ఇజ్రాయెల్ దాడులను ఖండించాలి: భారత్ను కోరిన ఇరాన్
ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండించాలంటూ ఇరాన్ విజ్ఞప్తి చేసింది. ఢిల్లీలోని ఇరాన్ ఎంబసీ మిషన్ డిప్యూటీ చీఫ్ జావెద్ హోస్సేనీ మాట్లాడుతూ, “ఇది ఇరాన్తో ఉన్న సంబంధాల పరంగా కాకుండా, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిన ఇజ్రాయెల్ చర్యలపై స్పందనగా చూడాలి” అని వ్యాఖ్యానించారు.
భారత్ గ్లోబల్ సౌత్కి నాయకత్వం వహిస్తున్న దేశమని గుర్తుచేస్తూ, న్యూఢిల్లీ ఇజ్రాయెల్ చర్యలను వ్యతిరేకించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇరాన్కు నష్టం కలిగితే, అది ప్రపంచంలోని ఇతర దేశాలపై కూడా ప్రభావం చూపుతుందని హెచ్చరించారు.
-
Devotional10 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional10 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment10 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics8 months ago
విజయ్పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు