Andhra Pradesh
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ: డిగ్రీ మధ్యలో ఆపేసిన విద్యార్థులకు మరో అవకాశం
డా. బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. 1987 నుంచి 2012 వరకు డిగ్రీ కోర్సులో చేరి మధ్యలోనే విద్యను ఆపేసిన విద్యార్థులకు తమ డిగ్రీని పూర్తి చేసుకునే అరుదైన అవకాశాన్ని కల్పించింది. ఈ విషయాన్ని సిటీ కళాశాల అధ్యాయన కేంద్రం కోఆర్డినేటర్ డా. శంకర్ కుమార్ తెలియజేశారు.
డా. శంకర్ కుమార్ మాట్లాడుతూ, ఈ నెల 20వ తేదీ వరకు ఆలస్య రుసుం లేకుండా రీ-అడ్మిషన్ పొందే సదుపాయం ఉందని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు జూబ్లీహిల్స్లోని అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి అవసరమైన ఫీజు చెల్లించి రీ-అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.
ఈ అవకాశం ద్వారా విద్యార్థులు తమ అసంపూర్తిగా ఉన్న డిగ్రీని పూర్తి చేసుకొని, విద్యాపరంగా మరియు వృత్తిపరంగా మెరుగైన భవిష్యత్తును అందిపుచ్చుకోవచ్చన
-
Devotional10 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional10 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment10 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics8 months ago
విజయ్పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు